ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తిరుమలగిరికి చేరిన గోదావరి జలాలు

ABN, First Publish Date - 2023-08-10T00:55:21+05:30

వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు వరి నారు పోసుకొని గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్న సమయంలలో బుధవారం భయ్యాన్న వాగు నుంచి తిరుమలగిరి మండలంలోని 69వ డిబీఎం ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదిలారు.

వెలిశాల 69వ డీబీఎం ద్వారా ప్రవహిస్తున్న గోదావరి జలాలు

తిరుమలగిరి రూరల్‌, ఆగస్టు 9: వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు వరి నారు పోసుకొని గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్న సమయంలలో బుధవారం భయ్యాన్న వాగు నుంచి తిరుమలగిరి మండలంలోని 69వ డిబీఎం ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. దశల వారీగా 49 రోజుల పాటు వారాబంధి పద్ధతలో 1500 క్యూసెక్కుల వరకు నీటిని వదులుతామని ఎస్సారెస్పీ డీఈ తెలిపారు. దీనితో 650 చెరువులు, కుంటలు నిండటంతో 2లక్షల 13 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - 2023-08-10T00:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising