ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాలికలు క్రీడల్లో రాణించాలి

ABN, First Publish Date - 2023-11-29T00:19:09+05:30

బాలికలు క్రీడల్లో రాణించాలని వీబీఐటీ కళాశాల ప్రిన్పిపాల్‌ డాక్టర్‌ పీవీఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. మండల పరిధి అవుషాపూర్‌ వీబీఐటీ కళాశాల వాలీబాల్‌ క్రీడాకారిణీలు హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఈ నెల 27న జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌లో ద్వితీయస్థానం దక్కించుకున్నారు.

గెలుపొందిన వాలీబాల్‌ జట్టు క్రీడాకారిణీలను అభినందిస్తున్న వీబీఐటీ కళాశాల ప్రిన్సిపాల్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌, నవంబరు 28: బాలికలు క్రీడల్లో రాణించాలని వీబీఐటీ కళాశాల ప్రిన్పిపాల్‌ డాక్టర్‌ పీవీఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. మండల పరిధి అవుషాపూర్‌ వీబీఐటీ కళాశాల వాలీబాల్‌ క్రీడాకారిణీలు హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఈ నెల 27న జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌లో ద్వితీయస్థానం దక్కించుకున్నారు. దీంతో మంగళ వారం జట్టు క్రీడాకారిణీలను మంగళవారం ప్రిన్సిపాల్‌, పీడీలు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ క్రీడల్లో రాణించాలని, క్రీడలతో ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. క్రీడల వల్ల మానసీక ప్రశాంతత, శారీరధారుడ్యం పెరుగుతుందన్నారు. అంతేకాకుండ క్రీడా విభాగంలో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. బాలికలు క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీఎ హెచ్‌వోడీ పద్మ, పీడీ ఎం.శ్రీనివా్‌స రెడ్డి, శివలాల్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising