ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN, First Publish Date - 2023-07-13T00:46:23+05:30

గత మూడు రోజులుగా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు రోజుల్లో 2.1 కేజీల గోల్డ్‌ను సీజ్‌ చేసిన కస్టమ్స్‌ అధికారులు

నలుగురు ప్రయాణికులపై కేసు నమోదు

శంషాబాద్‌ రూరల్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి) : గత మూడు రోజులుగా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు బుధవారం అధికారులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం నుంచి బుధవారం వరకు దుబాయ్‌, దమ్మమ్‌ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికులు బంగారాన్ని బిస్కెట్లు, క్యాప్సూల్స్‌, వివిధ రకాల అభరణాల రూపంలో తరలిస్తుండగా ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు తనిఖీల్లో పట్టుబడింది. దాదాపు 2.1 కేజీల బంగారం పట్టుబడింది. ఈమేరకు బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. పట్టుబడిన గోల్డ్‌ విలువ దాదాపు రూ.కోటీ 20లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులను విచారణ నిమిత్తం నగరంలోని కస్టమ్స్‌ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-07-13T00:46:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising