ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎన్నికల విధుల్లో పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి

ABN, First Publish Date - 2023-11-29T00:05:17+05:30

తాండూరు నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పనిచేస్తున్న పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని అడిషనల్‌ ఎస్పీ మురళీధరన్‌ అన్నారు.

పోలీసు సిబ్బందికి సలహాలిస్తున్న ఏఎస్పీ మురళీధరన్‌

తాండూరు రూరల్‌, నవంబరు 28: తాండూరు నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పనిచేస్తున్న పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని అడిషనల్‌ ఎస్పీ మురళీధరన్‌ అన్నారు. మంగళవారం కరన్‌కోట్‌ సీసీఐ అతిథి గృహంలో ఎన్నికలవిధుల్లో ఉన్న పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు మొబైల్‌ను పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించరాదని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రానికి 200మీటర్ల దూరం లోపు వాహనాలను అనుమతించొద్దని, జనం గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు కర్ణాటక హోంగార్డులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. సమావేశంలో రూరల్‌ సీఐ రాంబాబు, ఎస్‌ఐ మధుసూదనరెడ్డి, కర్ణాటక పోలీసు అధికారులు, హోం కార్డులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:05:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising