ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అవినీతి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి

ABN, First Publish Date - 2023-11-29T00:02:42+05:30

అవినీతి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కోదండరాం

దౌల్తాబాద్‌, నవంబరు 28: అవినీతి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. మంగళవారం కోస్గిలోని శ్రీలక్ష్మీనర్సింహ కల్యాణ మండపంలో నిర్వహించిన నిరుద్యోగ జేఏసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలంతా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల కుప్పగామార్చారని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి అవినీతి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ఈ నెల 30న జరిగే పోలింగ్‌లో చేతి గుర్తుకు ఓటేసి రేవంత్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, కొడంగల్‌ తాలూకా బీసీ సంఘం అధ్యక్షుడు మన్నె బస్వరాజ్‌యాదవ్‌, అన్న కిష్టప్ప, నరేందర్‌, విజయ్‌కుమార్‌, శ్రీనివా్‌సరెడ్డి, వెంకటయ్య, జేఏసీ నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:02:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising