ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-01-31T17:14:35+05:30

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి (Gutta Sukender Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి (Gutta Sukender Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు (Tamilanadu) తరహాలో తెలంగాణ (Telangana) లో గవర్నర్ ప్రసంగం జరిగే అవకాశం లేదన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం, గవర్నర్ (Governor) మధ్య వివాదం సర్దుకుంటుందని ముందే చెప్పానని అన్నారు. తన కుమారుడి పోటీపై నిర్ణయం అధిష్టానం చూసుకుంటుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. BRSకు జాతీయ స్థాయిలో ఆదరణ ఉంటుందని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ శూన్యత ఉందని, వామపక్షాల పొత్తు కలిసి వస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీలు లేవని ఆయన పేర్కొన్నారు. తనకు మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadeesh Reddy)తో ఎలాంటి విభేదాలు లేవని గుత్తా కొట్టిపారేశారు.

Updated Date - 2023-01-31T17:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising