ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోలింగ్‌పై ఈసీ కీలక ఆదేశాలు

ABN, First Publish Date - 2023-11-29T07:44:47+05:30

హైదరాబాద్: తెలంగాణలో సైలెంట్ పీరియడ్ మొదలైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాష్‌రాజ్ అన్నారు. ఎలాంటి ప్రచారాలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణలో సైలెంట్ పీరియడ్ మొదలైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాష్‌రాజ్ అన్నారు. ఎలాంటి ప్రచారాలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లారని, ప్రచారానికి సంబంధించి ఎలాంటి ప్రదర్శనలు వద్దన్నారు. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌పోల్స్ నిషేధించారు. ఎన్నికల విధుల్లో లక్షా 40 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-29T07:44:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising