ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జనంతో కిక్కిరిసిన లోకేష్ పాదయాత్ర

ABN, First Publish Date - 2023-11-28T11:52:54+05:30

తూ.గో.జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం 211వ రోజు పాదయాత్ర మంగళవారం అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఈ ఉదయం 8 గంటలకు పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు.

తూ.గో.జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం 211వ రోజు పాదయాత్ర మంగళవారం అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఈ ఉదయం 8 గంటలకు పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత, విద్యార్థులు, చిన్నా, పెద్దలు అంతా పెద్ద సంఖ్యలో లోకేష్‌‌ను కలిసేందుకు రోడ్డుపైకి వచ్చారు. వారిని పలుకరిస్తూ.. సెల్పీలు దిగుతూ.. పాదయాత్ర కొనసాగుతోంది. దారి పొడవున లోకేష్‌కు జనాలు నీరాజనం పడుతున్నారు.

Updated Date - 2023-11-28T11:52:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising