ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల దృష్టి..

ABN, First Publish Date - 2023-11-28T12:11:27+05:30

హైదరాబాద్: ప్రచారహోరుకు, మైకుల మోతకు మంగళవారం తెరపడనుంది. ఈ సాయంత్రం నుంచి ప్రచారం మూగబోతోంది. ఇక పోల్ మేనేజ్‌మెంట్‌పైనే పార్టీలన్నీ దృష్టిపెట్టనున్నాయి. దాదాపు 40 రోజులపాటు బీఆర్ఎస్ అయితే ప్రచారాన్ని హోరెత్తించింది.

హైదరాబాద్: ప్రచారహోరుకు, మైకుల మోతకు మంగళవారం తెరపడనుంది. ఈ సాయంత్రం నుంచి ప్రచారం మూగబోతోంది. ఇక పోల్ మేనేజ్‌మెంట్‌పైనే పార్టీలన్నీ దృష్టిపెట్టనున్నాయి. దాదాపు 40 రోజులపాటు బీఆర్ఎస్ అయితే ప్రచారాన్ని హోరెత్తించింది. ఒకవైపు కేసీఆర్, మరోవైపు కేటీఆర్, ఇంకోవైపు హరీష్‌రావు ముగ్గురు నేతలు మూడు వైపుల నుంచి నియోజకవర్గాలన్నీ చుట్టేశారు. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు నేతలు వెళ్లి కార్నర్ మీటింగ్స్, బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-28T12:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising