అంథకార, అవినీతి, అప్పుల రాష్ట్రంగా ఏపీ..: పురంధేశ్వరి
ABN, First Publish Date - 2023-07-19T12:03:14+05:30
అమరావతి: ఆంధ్రుల కల.. నవ్యంధ్రరాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రంగా ఎదగాలనే భావన. అయితే దానికి భిన్నంగా ఇవాళ అంథకార, అవినీతి, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు.
అమరావతి: ఆంధ్రుల కల.. నవ్యంధ్రరాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రంగా ఎదగాలనే భావన. అయితే దానికి భిన్నంగా ఇవాళ అంథకార, అవినీతి, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఇది చాలా బాధాకరమని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రూ. 2,65,365 కోట్లు అప్పు చేస్తే.. వైకాపా అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం రూ. 7,14,631 కోట్లు అప్పు చేసిందన్నారు. ఇందులో అధికారికంగా, అనాధికారికంగా చేసిన అప్పు ఉందని పురంధేశ్వరి పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-07-19T12:03:14+05:30 IST