ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Karnataka: ఏసీ బస్సులో ఉచిత కంప్యూటర్ శిక్షణ

ABN, First Publish Date - 2023-12-11T12:59:13+05:30

కర్ణాటక: మంగళూరులో ఎం ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్టు వినూత్నంగా సేవలకు శ్రీకారం చుట్టింది. ఆ సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా పేద విద్యార్థుల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.

కర్ణాటక: మంగళూరులో ఎం ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్టు వినూత్నంగా సేవలకు శ్రీకారం చుట్టింది. ఆ సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా పేద విద్యార్థుల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు డిజిటల్ క్లాసులను చెప్పేందుకు ఓ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది. ‘క్లాస్ ఆన్ వీల్స్’ పేరుతో ఒక లగ్జరీ ఎయిర్ కండిషనర్ బస్సు ఇప్పుడు దక్షణ కన్నడ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత సేవలను అందిస్తోంది. ఈ డిజిటల్ బస్సు ప్రతీ సంవత్సరం 5వేల మంది పిల్లలకు ప్రాథమిక కంప్యూటర్ విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకుని అధికారులు ముందుకు సాగుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-11T12:59:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising