ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

25 పార్లమెంటు స్థానాలు.. 10 మంది బాధ్యులు

ABN, Publish Date - Jan 28 , 2024 | 03:09 AM

రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలకు 10 మంది పార్టీ ముఖ్య నాయకుల్ని ఇన్‌చార్జిలుగా బీజేపీ నియమించింది.

ఖరారు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలకు 10 మంది పార్టీ ముఖ్య నాయకుల్ని ఇన్‌చార్జిలుగా బీజేపీ నియమించింది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఓ ప్రకటన చేశారు. ‘ఉత్తరాంధ్రలోని అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లికి పీవీఎన్‌ మాధవ్‌తోపాటు సీతారామాంజనేయ చౌదరి ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారు. ఉభ య గదావరి జిల్లాల్లోని కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరుకు కాశీ విశ్వనాథ రాజుతోపాటు కోడూరి లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగిస్తున్నాం. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, బాపట్ల, నర్సరావుపేటకు శ్రీనివాసరాజుతో పాటు మట్టా ప్రసాద్‌... ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేటకు దయాకర్‌ రెడ్డితోపాటు సామంచి శ్రీనివా్‌సను ఇన్‌చార్జిలుగా నియమిస్తున్నాం. కడప, హిందూపురం, అనంతపురం, కర్నూలు, నంద్యాలకు బిట్ర శివన్నారాయణ, యాల్లారెడ్డి బాధ్యులుగా వ్యవహరిస్తారు’ అని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 08:58 AM

Advertising
Advertising