ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏడాది తిరక్కనే ధ్వంసమైన డ్రైనేజీ

ABN, Publish Date - Jan 17 , 2024 | 11:46 PM

మున్సిపాలిటీ పరిధిలోని పూల కుంట ప్రాంతంలో గత వర్షాలకు ప్రధాన రహదారి వరువ తెగిపోయింది.

ధ్వంసమైన డ్రైనేజీ

హిందూపురం అర్బన, జనవరి 17: మున్సిపాలిటీ పరిధిలోని పూల కుంట ప్రాంతంలో గత వర్షాలకు ప్రధాన రహదారి వరువ తెగిపోయింది. దీంతో మరువ పైన వంతెన నిర్మించి పక్కనే డ్రైను ఏర్పాటు చేశారు. అయితే ఏడాది కూడా తిరక్కుండానే పూలకుంట వద్ద బుడేనసాబ్‌ బంగ్లా ఎదుటి భాగంలో హిందూపురం, లేపాక్షి ప్రధాన రహదారికి పక్కనే ఉన్న డ్రైను ధ్వంసమైంది. డ్రైను కూలి పోవడంతో ప్రమాదకరంగా మారింది. పొరపాటున రాత్రిపూట ఎవరైనా అటుగా వెళ్లారంటే అందులో పడే ప్రమాదం ఉంది. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీ కి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:46 PM

Advertising
Advertising