ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాధిత కుటుంబానికి మాజీ మంత్రి ఆర్థిక సాయం

ABN, Publish Date - Jan 14 , 2024 | 12:03 AM

మండలంలోని గలగల గ్రామంలో మూడురోజుల క్రితం టీడీపీ కార్యకర్త ఉచ్చవగారి వన్నూరుస్వామి అనారోగ్యంతో మృతి చెందడంతో శనివారం సాయంత్రం ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పరామర్శించారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తున్న మాజీ మంత్రి కాలవ

గుమ్మఘట్ట, జనవరి 13: మండలంలోని గలగల గ్రామంలో మూడురోజుల క్రితం టీడీపీ కార్యకర్త ఉచ్చవగారి వన్నూరుస్వామి అనారోగ్యంతో మృతి చెందడంతో శనివారం సాయంత్రం ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పరామర్శించారు. కుటుంబ పెద్ద కోల్పోయి కష్టాల్లో ఉన్న పిల్లలను ఎనటీఆర్‌ ట్రస్టు ద్వారా చదివించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి రూ. 15 వేలు ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబానికి మనోధైర్యం నింపారు. క్లస్టర్‌ ఇనచార్జి కాలవ సన్నన్న, కేపీదొడ్డి నాగరాజు, దాసరి రాజు, రాజ్‌కుమార్‌, లోకేష్‌, బంజోబ పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 12:03 AM

Advertising
Advertising