ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మేటిమంద వద్ద జంట ఏనుగులు

ABN, Publish Date - Feb 02 , 2024 | 12:33 AM

సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ చెన్నపట్నం డ్యాం వద్ద బుధవారం రాత్రి జంట ఏనుగులు సంచరించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

సోమల, ఫిబ్రవరి 1: సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ చెన్నపట్నం డ్యాం వద్ద బుధవారం రాత్రి జంట ఏనుగులు సంచరించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. డ్యాం సమీప మామిడి లో జంట ఏనుగులు డ్రిప్‌ పరికరాలను ధ్వంసం చేశాయి. నడింపల్లె, మాలపల్లె, దాదెం గొల్లపల్లె పరిసరాల్లో సంచరించి గురువారం పగలు మేటిమంద పొలాల వద్ద ఏనుగుల సంచారం ను రైతులు గుర్తించి ఇళ్లకు చేరుకున్నారు. మూడేళ్ల కిత్రం ఈప్రాంతంలోనే ఏనుగుల మంద సంచరించాయి. అటవీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:33 AM

Advertising
Advertising