ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సంవత్సరాది సందడి

ABN, Publish Date - Jan 01 , 2024 | 12:51 AM

ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శ్రీవారి ఆలయం పుష్పాలంకార శోభితమైంది.ఐదు టన్నుల సంప్రదాయ పుష్పాలు, లక్ష కట్‌ ఫ్లవర్స్‌తో ఆలయంలో వైకుంఠద్వారాన్ని, బంగారు వాకిలిని, బలిపీఠాన్ని, ధ్వజస్తంభాన్ని సౌందర్యవంతంగా అలంకరించారు.

తిరుమల ఆలయంలో పుష్పాలంకరణలు

పుష్పాలంకార శోభితం..శ్రీవారి ఆలయం

తిరుమల, డిసెంబరు31(ఆంధ్రజ్యోతి): ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శ్రీవారి ఆలయం పుష్పాలంకార శోభితమైంది.ఐదు టన్నుల సంప్రదాయ పుష్పాలు, లక్ష కట్‌ ఫ్లవర్స్‌తో ఆలయంలో వైకుంఠద్వారాన్ని, బంగారు వాకిలిని, బలిపీఠాన్ని, ధ్వజస్తంభాన్ని సౌందర్యవంతంగా అలంకరించారు. నెదర్లాండ్‌,తైవాన్‌,బ్యాంకాక్‌ దేశాలనుంచి తెప్పించిన తులిప్స్‌ కట్‌ప్లవర్స్‌ను, జెయింట్‌ అర్కిట్స్‌, ప్రోటివర్‌ లాంటి అరుదైన పుష్పాలను అలంకరణలో వినియోగించారు.బెంగళూరుకు చెందిన సునీత పుష్పాలంకరణకు అవసరమైన విరాళం అందజేశారు. టీటీడీ గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాదాపు 200మంది నిపుణులు ఈ అలంకరణ పనుల్లో పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 12:51 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising