ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీసీలకు గుర్తింపు తెచ్చిన పార్టీ టీడీపీ

ABN, Publish Date - Feb 01 , 2024 | 01:04 AM

బీసీలకు గుర్తింపు తెచ్చిన పార్టీ టీడీపీ

కొత్తపేట, జనవరి 31: బీసీలను గుర్తించి వారి అభివృద్ధికి పాటుపడింది టీడీపీయేనని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. బుధవారం కాపు కల్యాణ మండపం ఆవరణలో బీసీ సెల్‌ అధ్యక్షుడు కముజు వెంకటేశ్వరరావు అధ్యక్షతన ‘జయహో బీసీ’ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, సత్యానందరావు మాట్లాడుతూ బీసీఐకమత్యంతో ఉండి టీడీపీని గద్దెనెక్కించాలని కోరారు. బండారు సంజీవ్‌, పెచ్చెట్టి విజయలక్ష్మి, పెచ్చె ట్టి చంద్రమౌళి, యల్లమిల్లి జగన్మోహన్‌, కేతా శ్రీను, కాసా సాగర్‌, మహ్మద్‌ షరీఫ్‌, రెడ్డి రామకృష్ణ, జక్కంశెట్టి చంటి, రెడ్డి తాతాజీ, బూసి జయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 01:05 AM

Advertising
Advertising