ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కార్మికులు విధులకు హాజరుకావాలి : కమిషనర్‌

ABN, Publish Date - Jan 09 , 2024 | 12:19 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), జనవరి 8: పారిశుధ్య కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున కార్మికులు తక్షణం సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని కమిషనర్‌ సీహెచ్‌.నాగనరసింహారావు కోరారు. హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ డి.పృథ్వీచరణ్‌, కార్మిక సంఘాల ప్రతినిధులు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, ప్రత్యేక అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలు జరిపిన నేపథ్యంలో అనేక అంశాలపై సానుకూలం

సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ నాగనరసింహారావు

కార్పొరేషన్‌ (కాకినాడ), జనవరి 8: పారిశుధ్య కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున కార్మికులు తక్షణం సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని కమిషనర్‌ సీహెచ్‌.నాగనరసింహారావు కోరారు. హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ డి.పృథ్వీచరణ్‌, కార్మిక సంఘాల ప్రతినిధులు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, ప్రత్యేక అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలు జరిపిన నేపథ్యంలో అనేక అంశాలపై సానుకూలంగా స్పందించిందన్నారు. ప్రధాన డిమాండ్ల విషయంలో స్పష్టత వచ్చినందున పారిశుధ్య కార్మికులు విధులకు హాజరుకావాలని కోరారు. సమావేశంలో కార్యదర్శి ఎం.ఏసుబాబు, డిప్యూటీ కమిషనర్‌ కోణా శ్రీనివాస్‌, మేనేజర్‌ కర్రి సత్యనారాయణ పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం డయల్‌ యువర్‌ కమిషనర్‌, స్పందన కార్యక్రమాలు నిర్వహించా రు. ఫోన్‌ ద్వారా వివిధ ప్రాంతాల ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను కమిషనర్‌ స్వీకరించారు. అనంతరం నిర్వహించిన స్పందనలో వినతులు స్వీకరించి తక్షణం పరిష్కరి ంచాలని అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ అదికారుల పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:19 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising