ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పీడీఎస్‌ బియ్యం ప్రభుత్వానికి జప్తు

ABN, Publish Date - Jan 21 , 2024 | 12:36 AM

కాకినాడ సిటీ, జనవరి 20: నిత్యావసరాల చట్టం 1955, సెక్షన్‌ 6ఏ కింద జిల్లాలో నమోదైన ఏడు కేసులను శనివారం జేసీ ఎస్‌.ఇలక్కియ విచారించారు. ఈ కేసుల్లో సీజ్‌ చేసిన రూ2,84,658 విలువైన పీడీఎస్‌ బియ్యాన్ని ప్రభుత్వానికి జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ఒక వా

కాకినాడ సిటీ, జనవరి 20: నిత్యావసరాల చట్టం 1955, సెక్షన్‌ 6ఏ కింద జిల్లాలో నమోదైన ఏడు కేసులను శనివారం జేసీ ఎస్‌.ఇలక్కియ విచారించారు. ఈ కేసుల్లో సీజ్‌ చేసిన రూ2,84,658 విలువైన పీడీఎస్‌ బియ్యాన్ని ప్రభుత్వానికి జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ఒక వాహన యజమానికి రూ.7వేలు జరిమానా, అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఫెర్టిలైజర్స్‌ యజమానులకు రూ.10వేలు జరిమానా విధించారు. ఈ మొత్తాలను సివిల్‌ సప్లయిస్‌ ఖాతాకు జమ చేయాలని జేసీ ఆదేశించారు.

Updated Date - Jan 21 , 2024 | 12:36 AM

Advertising
Advertising