ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నలుగురిపై ఎలుగుబంట్ల దాడి.. తీవ్ర గాయాలు

ABN, Publish Date - Feb 02 , 2024 | 03:14 AM

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీలో ఎలుగుబంట్లు బీభత్సం సృష్టించాయి. గురువారం వేర్వేరు గ్రామాల్లో నలుగురిపై దాడి చేయగా..

వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 1: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీలో ఎలుగుబంట్లు బీభత్సం సృష్టించాయి. గురువారం వేర్వేరు గ్రామాల్లో నలుగురిపై దాడి చేయగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చీపురుపల్లి పంచాయతీ గడూరు గ్రామానికి చెందిన పిన్నాసి కుమారస్వామి(60), పిన్నాసి చలపతి గురువారం ఉదయం చేపలవేటకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో జీడితోట వద్ద తల్లీ పిల్ల ఎలుగుబంట్లు కుమారస్వామిపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. డెప్పూరుకు చెందిన లైశెట్టి నారాయణమ్మ(65) తన జీడితోటలో కంచె వేస్తుండగా ఎలుగుబంట్లు దాడి చేశాయి. దీంతో ఆమె తలపై తీవ్రంగా గాయాలయ్యాయి. డెప్పూరుకు చెందిన శీలం తాతారావు, పోకల ఊర్మిళ కూలి పనులకు వెళ్తుండగా ఎలుగుబంట్లు దాడి చేసేందుకు ప్రయత్నించాయి. వారు బిగ్గరగా అరవడంతో అవి జీడితోటల్లోకి పారిపోయాయి.

Updated Date - Feb 02 , 2024 | 08:20 AM

Advertising
Advertising