ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌ భూకబ్జా కోరు: వెంకట్‌

ABN, Publish Date - Jan 28 , 2024 | 03:08 AM

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం భూ బకాసురుడిలాగా మారింది. సీఎం జగన్‌ భూకబ్జాకోరుగా మారారు’ అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్‌ ఆరోపించారు.

న్యూఢిల్లీ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం భూ బకాసురుడిలాగా మారింది. సీఎం జగన్‌ భూకబ్జాకోరుగా మారారు’ అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్‌ ఆరోపించారు. శనివారం ఏపీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఏపీలో జగన్‌, దళితుల హక్కులను కాలరాస్తున్నారు. సామాజిక న్యాయం పేరిట దళితులకు, గిరిజనులకున్న భూములు లాగేసుకుంటున్నారు. అసైన్డ్‌ భూమిపై జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలి’ అని వెంకట్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 28 , 2024 | 08:51 AM

Advertising
Advertising