ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోలి వేణుగోపాలస్వామి ఆలయంలో ‘స్వచ్ఛభారత’

ABN, Publish Date - Jan 14 , 2024 | 11:03 PM

మండలంలోని పోలి చెరువు కట్ట సమీపంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆల యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేష్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత కార్యక్రమం నిర్వహిం చారు.

వేణుగోపాలస్వామి ఆలయాన్ని శుభ్రం చేస్తున్న బీజేపీ నాయకులు

రాజంపేట, జనవరి 14 : మండలంలోని పోలి చెరువు కట్ట సమీపంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆల యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేష్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఆంధ్ర రాష్ట్ర సంఘటన మంత్రి రవీంద్రరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ నెల 22న రామమందిర ప్రతిష్ఠ కార్యక్ర మంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించి నట్లు తెలిపారు, దేశంలోని అన్ని దేవాలయాల్లో, పుణ్య క్షేత్రాలను , గుడిని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి పిండిబోయిన కృష్ణ యాదవ్‌, కార్యదర్శి సమ్మెట నరేంద్రరాజు, కోడూరు కో-కన్వీనర్‌ గాదెల శ్రీనివాసులు, వైబీఎస్‌ఐ జిల్లా కో-ఆర్డినేటర్‌ కోడూరు ఆదినారాయణ, చిన్న రాఘవ, సునీల్‌రెడ్డి, శరత, పుష్కర్‌, మానస, తోట రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 11:03 PM

Advertising
Advertising