ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నగరాభివృద్ధికి సమష్టిగా పనిచేద్దాం

ABN, Publish Date - Feb 02 , 2024 | 01:08 AM

నగరాభివృద్ధికి సమష్టిగా పనిచేద్దామని మచిలీపట్నం నగర పాలకసంస్థ ఉద్యోగులకు నూతన కమిషనర్‌ సీహెచ్‌వీవీఎస్‌ బాపిరాజు పిలుపునిచ్చారు.

కలెక్టర్‌ రాజాబాబుకు పుష్పగుచ్ఛం అందిస్తున్న మచిలీపట్నం నూతన కమిషనర్‌ బాపిరాజు

మచిలీపట్నం నగరపాలకసంస్థ ఉద్యోగులకు కమిషనర్‌ బాపిరాజు పిలుపు

మచిలీపట్నం టౌన్‌, ఫిబ్రవరి 1: నగరాభివృద్ధికి సమష్టిగా పనిచేద్దామని మచిలీపట్నం నగర పాలకసంస్థ ఉద్యోగులకు నూతన కమిషనర్‌ సీహెచ్‌వీవీఎస్‌ బాపిరాజు పిలుపునిచ్చారు. గురు వారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ నుంచి మచిలీపట్నానికి బాపిరాజు బదిలీపై వచ్చారు. నగరపాలక సంస్థలో పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారి స్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ రాజాబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - Feb 02 , 2024 | 01:08 AM

Advertising
Advertising