ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యువత ఆధ్వర్యంలో మీట్‌ విత్‌ ద లీడర్స్‌

ABN, Publish Date - Jan 14 , 2024 | 10:13 PM

మండలంలోని మహదేవపురం గ్రామానికి చెందిన తెలుగు యువత ఆధ్వర్యంలో ఆదివారం మీట్‌ విత్‌ ద లీడర్స్‌ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక జీఎస్‌ఆర్‌ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్‌చార్జి ఇం

14కెడికె3 : మీట్‌ విత్‌ ద లీడర్స్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఇంటూరి నాగేశ్వరరావు, దివి శివరాం, కంచర్ల శ్రీకాంత్‌ తదితరులు

--------

కందుకూరు, జనవరి 14: మండలంలోని మహదేవపురం గ్రామానికి చెందిన తెలుగు యువత ఆధ్వర్యంలో ఆదివారం మీట్‌ విత్‌ ద లీడర్స్‌ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక జీఎస్‌ఆర్‌ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టరు దివి శివరాం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల నుంచి బయటకు వెళ్లి వారంతా తమ గ్రామాల అభివృద్ధి, సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలన్నారు. మహదేవపురం గ్రామం మొదటి నుంచి టీడీపీకి కంచుకోట అని, రాబోయే ఎన్నికల్లో యువత నడుంబిగించి పార్టీ గెలుపుకోసం కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దామా మల్లేశ్వరరావు, నార్నె రోశయ్య, గుళ్లా సుధాకర్‌, చిట్టా హరికృష్ణ, చిట్టా బాబూరావు, ఓరుగంటి రమణయ్య, ఓరుగంటి శేషారావు, ముప్పరాజు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

---------

Updated Date - Jan 14 , 2024 | 10:13 PM

Advertising
Advertising