ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

26 మద్యం సీసాలు స్వాధీనం

ABN, Publish Date - Jan 30 , 2024 | 11:50 PM

స్థానిక రైల్వేగేట్‌ వద్ద మంగళవారం నిర్వహించిన వాహన తనిఖీ ల్లో ఒడిశా మద్యం తరలిస్తుండగా టెక్కలికి చెందిన ఇద్దరు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారి నుంచి రూ.3,420 విలువచేసే 26 ఒడిశా మద్యం సీసాలు,ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ మహమ్మద్‌ యాశిన్‌ తెలిపారు.

పాతపట్నం: స్థానిక రైల్వేగేట్‌ వద్ద మంగళవారం నిర్వహించిన వాహన తనిఖీ ల్లో ఒడిశా మద్యం తరలిస్తుండగా టెక్కలికి చెందిన ఇద్దరు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారి నుంచి రూ.3,420 విలువచేసే 26 ఒడిశా మద్యం సీసాలు,ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ మహమ్మద్‌ యాశిన్‌ తెలిపారు.

Updated Date - Jan 30 , 2024 | 11:50 PM

Advertising
Advertising