ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తేలుకుంచిలో మహిళ ఆత్మహత్య

ABN, Publish Date - Jan 17 , 2024 | 12:01 AM

మండలంలోని తేలుకుంచిలో సోమవారం మల్లవరపు వెంకటలక్ష్మి(30) ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థులు, రూరల్‌ ఎస్‌ఐ రమేష్‌ కథనం మేరకు.. తేలుకుంచి గ్రామానికి చెందిన వ్యక్తితో 11 ఏళ్ల కిందట వెంక టలక్ష్మి ప్రేమ వివాహాం చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడపిల్లల శరణ్య(9), లిఖిత(7) ఉన్నారు. గతంలో భర్తతో మనస్పర్థాలు రావడంతో విడిపోయింది. ఇటీవల కుటుం బ కలహాలతో మనస్థాపానికి గురైన వెంకటలక్ష్మి సోమవారం సంక్రాంతి రోజున ఇంట్లో ఓ ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంకట లక్ష్మి తల్లి లక్ష్మి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఇచ్ఛాపురం రూరల్‌: మండలంలోని తేలుకుంచిలో సోమవారం మల్లవరపు వెంకటలక్ష్మి(30) ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థులు, రూరల్‌ ఎస్‌ఐ రమేష్‌ కథనం మేరకు.. తేలుకుంచి గ్రామానికి చెందిన వ్యక్తితో 11 ఏళ్ల కిందట వెంక టలక్ష్మి ప్రేమ వివాహాం చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడపిల్లల శరణ్య(9), లిఖిత(7) ఉన్నారు. గతంలో భర్తతో మనస్పర్థాలు రావడంతో విడిపోయింది. ఇటీవల కుటుం బ కలహాలతో మనస్థాపానికి గురైన వెంకటలక్ష్మి సోమవారం సంక్రాంతి రోజున ఇంట్లో ఓ ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంకట లక్ష్మి తల్లి లక్ష్మి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - Jan 17 , 2024 | 12:01 AM

Advertising
Advertising