ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నగరానికి ఎనిమిది మంది సీఐలు

ABN, Publish Date - Jan 30 , 2024 | 01:19 AM

విశాఖ రేంజ్‌లో ఉన్న ఎనిమిది మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను సిటీకి కేటాయిస్తూ ఐజీ హరికృష్ణ ఉత్తర్వులు జారీచేశారు.

విశాఖపట్నం,జనవరి 29 (ఆంధ్రజ్యోతి):

విశాఖ రేంజ్‌లో ఉన్న ఎనిమిది మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను సిటీకి కేటాయిస్తూ ఐజీ హరికృష్ణ ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో సీనియర్‌ అధికారులు ఎ.పార్థసారధి, జి.గోవిందరావుతోపాటు వారం క్రితం పదోన్నతి పొందిన కల్లూరి శ్రీనివాసరావు, ఊయక రమేష్‌, గుబ్బల శ్రీనివాసరావు, అమిత ప్రసాదరావు, గొల్లు అర్జున్‌, ఎల్‌. రామకృష్ణ ఉన్నారు. వీరందరికీ నగర పోలీస్‌ కమిషనర్‌ పోస్టింగ్స్‌ ఇవ్వనున్నారు.

Updated Date - Jan 30 , 2024 | 01:19 AM

Advertising
Advertising