ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

ABN, Publish Date - Jan 11 , 2024 | 12:15 AM

చీపురుపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో గురువారం ఉదయం జి.అగ్రహారానికి చెందిన కోట్ల నవీన్‌ (28) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చీపురుపల్లి: చీపురుపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో గురువారం ఉదయం జి.అగ్రహారానికి చెందిన కోట్ల నవీన్‌ (28) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఆరు ఖానాల వద్ద నవీన్‌ మృత దేహాన్ని గుర్తించిన కొంతమంది కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. నవీన్‌ ఆత్మ హత్యకు కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 11 , 2024 | 12:15 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising