నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ABN, Publish Date - Jan 11 , 2024 | 12:11 AM
మండలంలోని గచ్చలవలస సబ్ స్టేషన్ పరిధిలో ఆర్డీ ఎస్ఎస్ కింద కొత్తగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తుండడంతో గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ విద్యుత్ సరఫ రాకు అంతరాయం కలుగుతుందని ఏడీఈ బీమరాజు ఒక ప్రకటనలో తెలి పారు. కర్లాం, గచ్చలవలస, అలజంగి, మెట్టపల్లి, పేరిపి, నిమ్మలవల స గ్రామాలకు సరఫరా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
చీపురుపల్లి: మండలంలోని గచ్చలవలస సబ్ స్టేషన్ పరిధిలో ఆర్డీ ఎస్ఎస్ కింద కొత్తగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తుండడంతో గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ విద్యుత్ సరఫ రాకు అంతరాయం కలుగుతుందని ఏడీఈ బీమరాజు ఒక ప్రకటనలో తెలి పారు. కర్లాం, గచ్చలవలస, అలజంగి, మెట్టపల్లి, పేరిపి, నిమ్మలవల స గ్రామాలకు సరఫరా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
Updated Date - Jan 11 , 2024 | 12:11 AM