ఎస్పీగా అజితా వేజెండ్ల
ABN, Publish Date - Jan 30 , 2024 | 12:17 AM
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా అజితా వేజెండ్ల నియమితుల య్యారు. జగ్గయ్యపేట డీసీపీగా పని చేస్తున్న అజితా బదిలీపై పశ్చిమగోదావరి జిల్లాకు ఎస్పీగా వచ్చారు.
ఏసీబీ ఎస్పీగా రవిప్రకాశ్ బదిలీ
భీమవరం క్రైం, జనవరి 29: పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా అజితా వేజెండ్ల నియమితుల య్యారు. జగ్గయ్యపేట డీసీపీగా పని చేస్తున్న అజితా బదిలీపై పశ్చిమగోదావరి జిల్లాకు ఎస్పీగా వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్పీగా ఉన్న యు.రవిప్రకాశ్ను ఏసీబీ ఎస్పీగా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్రెడ్డి ఉత్త ర్వులు జారీ చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా విడిపోయిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకు మొదటి ఎస్పీగా రవిప్రకాశ్ పని చేశారు.
Updated Date - Jan 30 , 2024 | 12:17 AM