ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అగ్రస్థానంలో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌

ABN, Publish Date - Feb 01 , 2024 | 04:03 AM

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ 42-27తో తమిళ్‌ తలైవా్‌సను ఓడించింది. ఈ విజయంతో మొత్తం 71 పాయింట్లతో జైపూర్‌ టాప్‌కు చేరుకుంది.

పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ 42-27తో తమిళ్‌ తలైవా్‌సను ఓడించింది. ఈ విజయంతో మొత్తం 71 పాయింట్లతో జైపూర్‌ టాప్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో జైపూర్‌ రైడర్లు అర్జున్‌ దేశ్‌వాల్‌ 13 పాయింట్లతో, అజిత్‌ కుమార్‌ 9 పాయింట్లతో సత్తా చాటి, ఆ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. తలైవాస్‌ రైడర్‌ నరీందర్‌ (12 పాయింట్లు) ఒంటరి పోరాటం వృధా అయింది. ఇక, పట్నా పైరేట్స్‌-బెంగళూరు బుల్స్‌ తలపడిన మరో మ్యాచ్‌ 29-29 స్కోరుతో టైగా ముగిసింది.

Updated Date - Feb 01 , 2024 | 04:03 AM

Advertising
Advertising