ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డెక్కిన రైలు

ABN, Publish Date - Jan 30 , 2024 | 11:14 PM

లారీపై రైలు పరుగెడుతుందని అనుకుంటున్నారా... లేక రైలుబోగి రోడ్కెక్కడమేంటని అనుకుంటున్నారా.. అదేనండి...

లారీలో తరలుతున్న ఎంఎంటీఎస్‌ రైలు బోగి

మేడ్చల్‌టౌన్‌, జనవరి 30 : లారీపై రైలు పరుగెడుతుందని అనుకుంటున్నారా... లేక రైలుబోగి రోడ్కెక్కడమేంటని అనుకుంటున్నారా.. అదేనండి... మేడ్చల్‌ పట్టణంలోని 44వ నంబరుజాతీయ రహదారిపై ఓ పెద్ద లారీ ఎంఎంటీఎస్‌ రైలు బోగీలను తీసుకుని నగరం వైపు వెళ్తుంది. ఈ కమ్రంలో మేడ్చల్‌ మండలం ఎల్లంపేట గ్రామ సమీపంలో ఆగింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వారు, చుట్టు ప్రక్కల వారు లారీ ఎక్కిన రైలుబోగిలను చూసి సంబరపడి సెల్ఫీలు దిగారు.

Updated Date - Jan 30 , 2024 | 11:14 PM

Advertising
Advertising