ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైతు బంధు నిధులను త్వరగా ఇవ్వండి

ABN, Publish Date - Jan 07 , 2024 | 04:06 AM

రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు నిధులను త్వరితగతిన అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు నిధులను త్వరితగతిన అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతుబంధు నిధులపై రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శులతో తుమ్మల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో యాసంగి సీజన్‌ కోసం వరి, ఇతర పంటల సాగు ముమ్మరంగా మొదలైందన్నారు. ఈ నేపథ్యంలో రైతుబంధు సొమ్ము ను అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలని, అధిక సంఖ్యలో రైతులకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 04:06 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising