ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

ABN, Publish Date - Jan 17 , 2024 | 11:39 PM

అర్హులైన ప్రతీ ఒక్కరు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

కంగ్టిలో 2కే రన్‌ను ప్రారంభిస్తున్న అధికారులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, జనవరి 17: అర్హులైన ప్రతీ ఒక్కరు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. బుధవారం ఓటరు నమోదుపై సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని పలు పట్టణాలల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ నెల 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు, తొలగింపులు కూడా చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - Jan 17 , 2024 | 11:39 PM

Advertising
Advertising