ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైభవంగా మైసమ్మ బోనాలు

ABN, Publish Date - Jan 03 , 2024 | 11:57 PM

మండలంలోని సలీంపూర్‌ గ్రామంలో బుధవారం గ్రామస్థులు బోనాలు వైభవంగా నిర్వహించారు.

మైసమ్మ దేవతకు బోనాలు తీసుకువెళ్తున్న మహిళలు

దౌల్తాబాద్‌, జనవరి 3: మండలంలోని సలీంపూర్‌ గ్రామంలో బుధవారం గ్రామస్థులు బోనాలు వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు బోనపు కుండలతో గ్రామంలోని పురవీధుల మీదుగా ఊరేగింపుగా బయలుదేరి ఆలయంలో ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 11:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising