ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చైనా మాంజాతో వ్యక్తికి గాయాలు

ABN, Publish Date - Jan 17 , 2024 | 11:29 PM

నిషేధిత చైనా మాంజా ప్రజల ప్రాణాలకు సంకటంగా మారింది. సంక్రాంతి పర్వదినాన ఎక్కడ చూసినా పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు.

వికారాబాద్‌, జనవరి 17: నిషేధిత చైనా మాంజా ప్రజల ప్రాణాలకు సంకటంగా మారింది. సంక్రాంతి పర్వదినాన ఎక్కడ చూసినా పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పతంగులు ఎగురవేసేందుకు చైనా మాంజా వినియో గిస్తున్నారు. దీంతో అది కాస్త ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా, వికారాబాద్‌లో ఓ లాడ్జిలో పనిచేసే అమీర్‌ అనే వ్యక్తి గొంతుకు మాంజా కోసుకుని తీవ్రగాయాల పాలయ్యాడు. దీంతో స్థానికులు హుటాహుటిన అతన్ని ఆసుపత్రిలో చికిత్స అందించారు. దీంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సంక్రాంతి పండుగ వేళ చైనా మాంజా విషయంలో మరింత పటిష్టమైన చర్యలు తీసుకుని వాటిని అమ్మకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:29 PM

Advertising
Advertising