ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మాజీ సీఎస్‌ సోమేశ్‌కు రూ.లక్షల్లో రైతుబంధు

ABN, Publish Date - Feb 01 , 2024 | 03:30 AM

మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ భూవ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో తన భార్య పేరుతో కొనుగోలు చేసిన 25 ఎకరాల 19 గుంటల భూమి పూర్తిగా గుట్టలు, రాళ్లతో నిండి ఉంటుంది.

సాగుకు పనికిరాని భూమికి మంజూరు

హైదరాబాద్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ భూవ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో తన భార్య పేరుతో కొనుగోలు చేసిన 25 ఎకరాల 19 గుంటల భూమి పూర్తిగా గుట్టలు, రాళ్లతో నిండి ఉంటుంది. సాగుకు అనుకూలంగా లేకపోయినా రైతు బంధు కింద రూ.14లక్షల సాయం ఆయన ఖాతాల్లో పడటం గమనార్హం.

Updated Date - Feb 01 , 2024 | 03:30 AM

Advertising
Advertising