ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎస్పీలు, సీపీలకు ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్

ABN, Publish Date - Jan 10 , 2024 | 11:52 AM

అమరావతి: ఏపీలోని ఓటరు నమోదులో అక్రమాలలో వెల్లువెత్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల కమిషన్ గట్టిగానే స్పందించింది. ‘రాజకీయ ఒత్తిడిలు తట్టుకోలేమంటే ఇప్పుడే తప్పకోండి’ అని జిల్లాల ఎస్పీలు, సీపీలను ఘాటుగా హెచ్చరించింది.

అమరావతి: ఏపీలోని ఓటరు నమోదులో అక్రమాలలో వెల్లువెత్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల కమిషన్ గట్టిగానే స్పందించింది. ‘రాజకీయ ఒత్తిడిలు తట్టుకోలేమంటే ఇప్పుడే తప్పకోండి’ అని జిల్లాల ఎస్పీలు, సీపీలను ఘాటుగా హెచ్చరించింది. విధుల్లో పార్టీ యాటిట్యూడ్‌ను ఉపేక్షించబోమని తెగేసి చెప్పింది. ‘అంతా మాకు తెలుసు.. ఎన్నికల అధికారులంటే అంత అలుసా?’ అని ఆగ్రహించింది. ఫైయిర్ అండ్ ఫ్రీ పద్ధతుల్లో ఎన్నికలు నిర్వహించాల్సిందేనని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 10 , 2024 | 11:52 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising