ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఐఏఎస్ అధికారికి ప్రభుత్వం మెమో..

ABN, Publish Date - Jan 09 , 2024 | 11:38 AM

హైదరాబాద్: ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ విషయంలో ఆ అధికారికి ఉచ్చు బిగుస్తోంది.

హైదరాబాద్: ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ విషయంలో ఆ అధికారికి ఉచ్చు బిగుస్తోంది. ఒప్పందంలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈ మేరకు అరవింద్ కుమార్‌కు సర్కార్ మెమో జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా దాదాపు రూ. 50 కోట్లు హెచ్ఎండీఏ నుంచి ఈ రేస్‌కు ఎలా బదిలీ చేశారంటూ అరవింద్ కుమార్‌‌పై ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో మున్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్‌గా ఆయన విధులు నిర్వహించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 11:38 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising