ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: టీడీపీలోకి వైసీపీ కీలక ఎమ్మెల్యేలు!

ABN, Publish Date - Jan 25 , 2024 | 09:06 AM

అమరావతి: రాబోయే ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు వ్యవహారం, అధికార పక్షం వైసీపీలో పెద్ద చిచ్చు రేపినట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో టీడీపీ వైపు చూస్తున్నారు.

అమరావతి: రాబోయే ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు వ్యవహారం, అధికార పక్షం వైసీపీలో పెద్ద చిచ్చు రేపినట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో టీడీపీ వైపు చూస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలవడానికి 12 మంది ఎమ్మెల్యేలు ఆయన సమయం కోరినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. వారిలో 8 మంది ప్రస్తుతం హైదరాబాద్‌లో మకాం వేసి.. చంద్రబాబు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి భేటీ అవడానికి సిద్ధంగా ఉన్నట్లు విశ్వాసనీయంగా తెలిసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 25 , 2024 | 10:29 AM

Advertising
Advertising