ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు

ABN, Publish Date - Jan 02 , 2024 | 11:28 AM

విశాఖ: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నారని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విమర్శించారు. పోలవరం సుజల స్రవంతి ప్రాజెక్టులు వైఎస్ హయాంలో ప్రారంభం అయినప్పటికీ వాటిపై సీఎం జగన్ ఖర్చు చేయలేదని ఆరోపించారు.

విశాఖ: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నారని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విమర్శించారు. పోలవరం సుజల స్రవంతి ప్రాజెక్టులు వైఎస్ హయాంలో ప్రారంభం అయినప్పటికీ వాటిపై సీఎం జగన్ ఖర్చు చేయలేదని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్, మెట్రో విషయంలో ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రామకృష్ణ సూచించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 02 , 2024 | 11:29 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising