ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విశాఖ జిల్లాలో వైసీపీ నేతల వలసబాట

ABN, Publish Date - Jan 09 , 2024 | 09:43 AM

విశాఖ: వైసీపీలో ముసలం మొదలైంది. నేతల వలసలతో పార్టీ బలహీనపడుతోందనే ఆందోళన నెలకొంది. రాజీనామా చేసినవారిలో కొందరు టీడీపీ, జనసేనలో చేరితో మరి కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరే ప్లాన్‌లో ఉన్నారు.

విశాఖ: వైసీపీలో ముసలం మొదలైంది. నేతల వలసలతో పార్టీ బలహీనపడుతోందనే ఆందోళన నెలకొంది. రాజీనామా చేసినవారిలో కొందరు టీడీపీ, జనసేనలో చేరితో మరి కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరే ప్లాన్‌లో ఉన్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ పెద్దల వెన్నులో వణుకుపుడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం పడుతుందనే భయం పట్టుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ నేతల వలసలపై ఏబీఎన్ ప్రత్యేక కథనం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 09:43 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising