ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నెల్లూరు ఎంపీ ఇంటికి ఒంగోలు ఎంపీ..

ABN, Publish Date - Jan 10 , 2024 | 11:35 AM

నెల్లూరు: ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి భేటీ కావడం రాజకీయాల్లో కాకరేపుతోంది. ఆదాల నివాసంలో రెండు గంటలపాటు ఏకాంతంగా చర్చలు జరిపారు.

నెల్లూరు: ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి భేటీ కావడం రాజకీయాల్లో కాకరేపుతోంది. ఆదాల నివాసంలో రెండు గంటలపాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. వైసీపీని మాగుంట విబేధిస్తున్న తరుణంలో ఆదాల, మాగుంట చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముకుమ్మడిగా ముఖ్య నేతలు వైసీపీని వీడుతారేమోనని జోరుగా చర్చ జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 10 , 2024 | 11:35 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising