ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీలో షర్మిలకు కీలక బాధ్యతలు..

ABN, Publish Date - Jan 04 , 2024 | 12:44 PM

న్యూఢిల్లీ: ఏఐసీపీలో చాలా కీలకమైన బాధ్యతను వైఎస్ షర్మిలకు ఇవ్వబోతున్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఆమెకు ఒకటి రెండు రోజుల్లో ఇవ్వబోతున్నారు.

న్యూఢిల్లీ: ఏఐసీపీలో చాలా కీలకమైన బాధ్యతను వైఎస్ షర్మిలకు ఇవ్వబోతున్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఆమెకు ఒకటి రెండు రోజుల్లో ఇవ్వబోతున్నారు. గురవారం అధికారికంగా షర్మిల తన వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ.. ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో పునరుజ్జీవం పొందాలంటే షర్మిల వల్లే అవుతుందని.. వైఎస్ బిడ్డగా ఆమె చేయగలదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. షర్మిల రాక కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుందని అంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 04 , 2024 | 12:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising