ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విశాఖ జిల్లాలో వైసీపీ భూ దందా..

ABN, Publish Date - Jan 08 , 2024 | 01:24 PM

విశాఖ జిల్లా: పందుర్తి మండలంలో వైసీపీ నాయకులు భూ దందాకు తెరలేపారు. చింతగట్ల పంచాయతీలో జగనన్న లే ఔట్ల పేరుతో వైసీపీ నాయకులు కొండ స్థలాలను లెవల్ చేసి ఆక్రమించుకుంటున్నారు.

విశాఖ జిల్లా: పందుర్తి మండలంలో వైసీపీ నాయకులు భూ దందాకు తెరలేపారు. చింతగట్ల పంచాయతీలో జగనన్న లే ఔట్ల పేరుతో వైసీపీ నాయకులు కొండ స్థలాలను లెవల్ చేసి ఆక్రమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ లే ఔట్లను మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, టీడీపీ నాయకులు పరిశీలించారు. జగనన్న లే ఔట్లో 130 మందికి అనుమతి ఉండగా సుమారు 2 వందల వరకు డెవలప్ చేసి వైసీపీ నాయకులు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. రాత్రి, పగలు కొండ గ్రావెల్ తవ్వుతున్నా.. మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 01:24 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising