RaghuRamaKrishna Raju: అడాన్ కంపెనీకి అన్ని వేల కోట్ల వ్యాపారం ఎందుకిచ్చారో జగన్ చెప్పాలి

ABN, First Publish Date - 2022-11-17T19:40:51+05:30

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు.

RaghuRamaKrishna Raju: అడాన్ కంపెనీకి అన్ని వేల కోట్ల వ్యాపారం ఎందుకిచ్చారో జగన్ చెప్పాలి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)కి ఎంపీ రఘురామకృష్ణ రాజు (RaghuRamaKrishna Raju) లేఖ రాశారు. అడాన్ కంపెనీకి జగన్ కుటుంబ సభ్యులకు ఉన్న సంబంధం బయట పెట్టాలంటూ సీఎంకు లేఖ రాసినట్లు రఘురామ తెలిపారు. ఉత్తర ఆఫ్రికాలోని సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి మద్యం వ్యాపారానికి ఏపీలోని మద్యం వ్యాపారానికి సంబంధం ఉందా? అని రఘురామ ప్రశ్నించారు. హైదరాబాద్ అడ్రస్‌తో ఏర్పడిన అడాన్ కంపెనీకి అన్ని వేల కోట్ల వ్యాపారం ఎందుకిచ్చారో సీఎం చెప్పాలని రఘురామ ప్రశ్నించారు.

Updated Date - 2022-11-17T19:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising