Peetala Sujatha: ఆ మంత్రుల కమిటీ ఎందుకూ పనికిరాదు..

ABN, First Publish Date - 2022-11-14T13:47:13+05:30

వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత (Peetala Sujatha) విమర్శలు చేశారు.

Peetala Sujatha: ఆ మంత్రుల కమిటీ ఎందుకూ పనికిరాదు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో. జిల్లా (West Godavari): వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత (Peetala Sujatha) విమర్శలు చేశారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అక్వా సమస్యల పరిష్కారానికి నియమించిన ముగ్గురు మంత్రుల కమిటీ ఎందుకూ పనికి రాదన్నారు. అక్వా రంగంపై అవగాహన లేని వారిని కమిటీ సభ్యులుగా నియమించారని విమర్శించారు. ఆ కమిటీ నివేదికల వల్లే అక్వా రైతులు నష్టపోయారన్నారు. మళ్ళీ చంద్రబాబు (Chandrababu) వల్లే అక్వా రైతులకు మేలు కలుగుతుందని పీతల సుజాత వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-11-14T13:47:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising