ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugode Election Results: ఓటమిని అంగీకరించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-11-06T16:29:50+05:30

మునుగోడు విజేత ఎవరో దాదాపుగా తేలిపోయింది. 12వ రౌండ్‌లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Komati Reddy Rajagopal Reddy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునుగోడు: మునుగోడు విజేత ఎవరో దాదాపుగా తేలిపోయింది. 12వ రౌండ్‌లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో టీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటమిని అంగీకరించారు. మునుగోడులో అధర్మం గెలిచిందని ఆక్రోషం వెళ్లగక్కారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అదికార దుర్వినియోగానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఆ పార్టీ నేతలు ప్రజల్ని బెదిరించారని తెలిపారు. అంతేకాదు ప్రజలను ప్రలోభాలకు గురి చేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతానని ప్రకటించారు. నైతిక విజయం తనదేనని అన్నారు. ప్రజల పక్షాన ఉండాల్సిన కమ్యూనిస్టులు డబ్బులకు అమ్ముడు పోయారని రాజగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2022-11-06T16:33:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising