ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TRS MLA: అయ్యప్ప దీక్ష విరమించిన పైలెట్ రోహిత్రెడ్డి

ABN, First Publish Date - 2022-12-21T12:47:21+05:30

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అయ్యప్ప దీక్షను విరమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (TRS MLA Pilot Rohith Reddy) అయ్యప్ప దీక్ష (Ayyappa Diksha)ను విరమించారు. శబరిమలకు వెళ్లకుండానే ఎమ్మెల్యే దీక్షను విరమణ చేశారు. ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నందున దీక్ష విరమించారు. మరికాసేపట్లో ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ను రోహిత్రెడ్డి కలవనున్నారు. కాగా.. మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని రెండు రోజుల పాటు ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-21T12:48:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising