ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: గుంతకల్ బస్టాండ్ వద్ద ఘోరం

ABN, First Publish Date - 2023-02-14T19:23:05+05:30

జిల్లాలోని గుంతకల్‌లో దారుణఘటన చోటుచేసుకుంది. బస్టాండ్‌ దగ్గర దుండగులు ఇద్దరిని కత్తులతో పొడిచి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.

అనంతపురం: జిల్లాలోని గుంతకల్‌లో దారుణఘటన చోటుచేసుకుంది. బస్టాండ్‌ దగ్గర దుండగులు ఇద్దరిని కత్తులతో పొడిచి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు కోటిరెడ్డి, షేకావళిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులను ఎందుకు చంపారు? వీరిపై ఎవరికైనా కక్ష ఉందా? లేక అక్రమసంబంధాలా? కుటుంబ గొడవలే కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం విషాదంగా మారింది. అలాగే దుండగులు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-02-14T19:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising